ములుగు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం ఏటూరునాగారం:నవంబర్ 24ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై తండ్రి రమేశ్, కూతురు జెస్మిక ఏడాది పాప ను తీసుకొని వెళుతున్న క్రమంలో వెనకనుండి స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందగా..తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. రమేశ్‌ది తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామస్తుడని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు …

ములుగు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

ఏటూరునాగారం:నవంబర్ 24
ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

ద్విచక్ర వాహనంపై తండ్రి రమేశ్, కూతురు జెస్మిక ఏడాది పాప ను తీసుకొని వెళుతున్న క్రమంలో వెనకనుండి స్కూల్ బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటనలో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందగా..తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. రమేశ్‌ది తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామస్తుడని తెలిసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

తీవ్ర గాయాలైన రమేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Updated On 24 Nov 2023 11:32 AM IST
cknews1122

cknews1122

Next Story