లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేట కు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో వై లక్ష్మీదేవి 23,000/- రూ.. డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ ని ఆశ్రయించారు.ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి …

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేట కు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో వై లక్ష్మీదేవి 23,000/- రూ.. డిమాండ్ చేశారు.

దీంతో ఆ రైతు ఏసీబీ ని ఆశ్రయించారు.
ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తాసిల్దార్, వి ఆర్ వో ను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Updated On 27 Nov 2023 4:53 PM IST
cknews1122

cknews1122

Next Story