ఏసీబీకి వలలో హెడ్ కానిస్టేబుల్.. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.

ఏసీబీకి వలలో హెడ్ కానిస్టేబుల్..

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు.

రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.

Updated On 29 Jan 2024 5:59 PM IST
cknews1122

cknews1122

Next Story