చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.
![చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం! చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!](https://cknewstv.in/wp-content/uploads/2024/01/n578555740170660177778162eb8f4bdd0299eb2ff46cb6daebb162460155f95cce749cedfde7fdaed2e13f.jpg)
చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు.
సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)