ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు: భట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి జాగ, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో ₹7740 కోట్లు కేటాయిస్తున్నాం' అని …

ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు: భట్టి

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి జాగ, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

'ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తాం.

ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో ₹7740 కోట్లు కేటాయిస్తున్నాం' అని భట్టి ప్రకటించారు.

Updated On 10 Feb 2024 1:03 PM IST
cknews1122

cknews1122

Next Story