సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. సికె న్యూస్ ప్రతినిధి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. నటి శ్రీరెడ్డి , వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై …

సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు..

సికె న్యూస్ ప్రతినిధి

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

నటి శ్రీరెడ్డి , వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు.

ఆ 8 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ.. వైఎస్ షర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated On 25 Feb 2024 2:06 PM IST
cknews1122

cknews1122

Next Story