రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్​ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు. తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు మహబూబ్‌గర్ : వంశీచంద్ …

రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్​ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది.

తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు.

తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు

మహబూబ్‌గర్ : వంశీచంద్ రెడ్డి

చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి

నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి

పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ

సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి

మల్కాజ్ గిరి: చంద్రశేఖర్

జహీరాబాద్ : సురేష్ షెట్కార్

మెదక్ : నీలం మధు

నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి

కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి

మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు

భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు

నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్

ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్

హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన

వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత

Updated On 8 March 2024 3:24 PM IST
cknews1122

cknews1122

Next Story