సికె న్యూస్ కథనానికి స్పందించిన గ్రామ అధికారి రోడ్ల వెంట ఉన్న చెత్త వ్యర్ధాలు తొలగింపు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 15 మఠం పల్లి గ్రామంలో రహదారి ప్రక్కన వ్యర్ధాలు ఇండ్ల ముందర కంపు కొడుతోందన్న ప్రజలు పట్టించుకోని గ్రామ అధికారులు అనే కథనం ఫిబ్రవరి 20వ తేదీన న్యూస్ ప్రచురించడం జరిగింది. దానికి శుక్రవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ మెయిన్ రోడ్డు నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే …

సికె న్యూస్ కథనానికి స్పందించిన గ్రామ అధికారి

రోడ్ల వెంట ఉన్న చెత్త వ్యర్ధాలు తొలగింపు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 15

మఠం పల్లి గ్రామంలో రహదారి ప్రక్కన వ్యర్ధాలు ఇండ్ల ముందర కంపు కొడుతోందన్న ప్రజలు పట్టించుకోని గ్రామ అధికారులు అనే కథనం ఫిబ్రవరి 20వ తేదీన న్యూస్ ప్రచురించడం జరిగింది.

దానికి శుక్రవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ మెయిన్ రోడ్డు నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే రహదారి ప్రక్కన కాలనీ వాసులు ఇంటిలో నీ పనికి రాని చెత్త వ్యర్ధాలు రోడ్డు పక్కన వేసిన వాటిని పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ తో వచ్చి జెసిబి తో అక్కడ ఉన్న వ్యర్ధాలను పూర్తిగా తొలగించారు.

Updated On 15 March 2024 10:18 PM IST
cknews1122

cknews1122

Next Story