నీటి గుంతలో పడి బాలుడు మృతి బాలుని తండ్రిది బీహార్ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా గుంతని ప్రమాదకరం షాద్ నగర్ పట్టణ నోబుల్ పార్క్ సమీపంలో ఘటన సి కే న్యూస్ : సెప్టెంబర్ 1 షాద్ నగర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బలరాం వివరాల ప్రకారం ఆదివారం రోజు సాయంత్రం 04.30 గంటలకు షాద్‌నగర్ పట్టణ నోబుల్ పార్క్ సమీపంలో, వాచ్ మెన్ గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మొహమ్మద్ కుమారుడైన …

నీటి గుంతలో పడి బాలుడు మృతి

బాలుని తండ్రిది బీహార్ రాష్ట్రం

భారీ వర్షాల కారణంగా గుంతని ప్రమాదకరం

షాద్ నగర్ పట్టణ నోబుల్ పార్క్ సమీపంలో ఘటన

సి కే న్యూస్ : సెప్టెంబర్ 1

షాద్ నగర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బలరాం వివరాల ప్రకారం ఆదివారం రోజు సాయంత్రం 04.30 గంటలకు షాద్‌నగర్ పట్టణ నోబుల్ పార్క్ సమీపంలో, వాచ్ మెన్ గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మొహమ్మద్ కుమారుడైన 13 నెలల బాలుడు ఆరీఫ్ మన్సూర్, తన ఇంటి పక్కన ఉన్న పార్కులో ఆడుకుంటూ 2 అడుగుల నీటి గుంతలో పడిపోయాడని వెంటనే అతని తల్లి చూసి బయటకు తీసి షాద్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, నీటమునిగి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated On 1 Sept 2024 8:30 PM IST
cknews1122

cknews1122

Next Story