![](https://cknewstv.in/wp-content/uploads/2024/12/n6424304001733576419297fd86016b4d957c3eefc24c5cb8e01b5c28986dca5e6d34ebca1c6f7eedc18cde.jpg)
శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
మేడ్చల్ జిల్లాలోని చింతల్లో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది పిల్లలు రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు
పాఠశాలలోని వాష్రూములు క్లీన్ చేస్తుండగా యాసిడ్ కింద పడింది. యాసిడ్ గాడ్పు వాసనకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది