
పీ సీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత…
ఆగస్టు 23 ( సీ కే న్యూస్)
జన్నారం :పొనకల్ గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోడూరి శేఖర్ కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మాదాడి సరోజన, రవీందర్ రావు, ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, మూల భాస్కర్ గౌడ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు