Andhra Pradesh

నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

Web desc : విశాఖపట్నం ఆరిలోవలో శుక్రవారం ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

తీవ్రంగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగా అతడు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు చెలరేగాయి.

దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ఉన్న కొందరు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు.

అనంతరం పోలీసులు, 108కి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని 108లో కేజీహెచ్‌కి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button