ManchiryalaPoliticalTelangana

ఇందన్ పల్లి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఇందన్ పల్లి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఇందన్ పల్లి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

అక్టోబర్ 23 ( సీ కే న్యూస్)

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button