కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్ అఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్నిక… సి కే న్యూస్ (సంపత్) జూన్ 25 యాదాద్రి భువనగిరి జిల్లా సి ఆర్ పి ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర్ అధ్యక్షతన మంగళవారం రోజున సమావేశమై యాదాద్రి భువనగిరి జిల్లా నూతన సి ఆర్ పి ఎఫ్ ఐ ( కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ) కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మూడవత్ అశోక్ …

కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్ అఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్నిక…

సి కే న్యూస్ (సంపత్) జూన్ 25

యాదాద్రి భువనగిరి జిల్లా సి ఆర్ పి ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర్ అధ్యక్షతన మంగళవారం రోజున సమావేశమై యాదాద్రి భువనగిరి జిల్లా నూతన సి ఆర్ పి ఎఫ్ ఐ ( కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ) కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

ఉపాధ్యక్షులుగా మూడవత్ అశోక్ నాయక్, పెంటపాడు బాలరాజు,గుండు మహేందర్, ప్రధాన కార్యదర్శిగా పులిపలుపుల మహేష్, జాయింట్ సెక్రటరీ మూర్తిగళ్ల శివకృష్ణ,మొరిగాడి సిద్దులు , కోశాధికారిగా మొగిలిపాక బాలకిషన్ ,జిల్లా లీగల్ అడ్వైజర్ పెంట రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర మాట్లాడుతూ జిల్లాలోని కన్జ్యూమర్ల హక్కులను కాపాడ్డానికి నిజాయితీగా పనిచేస్తామని అవినీతికి పాల్పడే వారిని కన్జ్యూమర్ చట్టం ద్వారా పనిచేస్తామని అన్నారు.

Updated On 25 Jun 2024 2:15 PM IST
cknews1122

cknews1122

Next Story