Andhra Pradesh

క్లాస్ రూంలోనే కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

క్లాస్ రూంలోనే కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలకలం చెలరేగింది. క్లాస్ట్రూంలో ఎగ్జామ్ రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. టీచర్ ముందే కత్తులతో దాడి చేసుకున్నారు. సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ప్రధానోపాధ్యాయుడు హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected