జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష.

అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష ను అభినందించిన ముఖ్య మంత్రి.

భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్ష.

క్రికెటర్ త్రిష కు కోటి రూపాయల నజరానా ప్రకటించిన ముఖ్యమంత్రి.

అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించిన సీఎం.

అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్,ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు

Admin

Admin

Next Story