✕![search-icon](/images/search.svg)
స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
By Ck News TvPublished on 11 Feb 2025 11:45 AM IST
స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
![స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు](https://cknewstv.in/h-upload/2025/02/11/1974461-img-20250211-wa0017.webp)
x
వైరా: స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
సింగరేణి (మం) ఎర్రబోడు మాణిక్యరం గ్రామానికి చెందిన విద్యార్థులు కారేపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎర్రబోడు మాణిక్యారం గ్రామల సమీపంలో స్కూల్ ఆటో చెట్టుని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)
Ck News Tv
Next Story