ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

ప్రాణం తీసిన వా
7వ తరగతి బాలికతో వాట్సాప్ ఛాట్ చేసిన 9వ తరగతి బాలుడు, కుటుంబ సభ్యులకు భయపడి గడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు
స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్లో చాట్ చేసిన 9వ తరగతి చదివే బాలుడు. గమనించి బాలుడిని బెదిరించిన బాలిక కుటుంబసభ్యులు.. భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలుడు. వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్(15) అనే బాలుడికి, తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది
రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు
