రాజదానిలో భూకంపం ఉలిక్కిపడ్డ జనం

రాజదానిలో భూకంపం ఉలిక్కిపడ్డ జనం


దేశ రాజధాని ఢిల్లీలో 2025ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూప్రంకపనలు కొనసాగాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Ck News Tv

Ck News Tv

Next Story