BadradriTelangana

లాడ్జిలో ఉరి వేసుకుని మహిళ సూసైడ్

భద్రాచలం లాడ్జిలో ఉరి వేసుకుని మహిళ సూసైడ్

భద్రాచలం లాడ్జిలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెది కృష్ణా జిల్లా కాగా.. హైదరాబాద్లో పని చేస్తున్నట్లు తెలిసింది. శనివారం భద్రాచలంలోని లాడ్జిలోని ఓ గదిని ఓ వ్యక్తితో పాటు అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఆ మహిళ (35) ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected