✕
ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..
By Ck News TvPublished on 21 March 2025 12:01 PM IST
ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..

x
ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం దుబ్బతండాకి చెందిన జాటోతు రమేష్ అనే రైతు బొడ్లాడ గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన
మొక్క జొన్నకంకులను ట్రాక్టర్ లో తొలుతూ ఆ ట్రాలీని ఒక దగ్గర ఆన్ లోడ్ చేస్తుండగా లేచిన ట్రాలీ కిందకు దిగపోయే సరికి ట్రాలీ కింద ఉన్న జాకీ పైపును లూజు చేయగా ఒక్కసారిగా అతనిపై పడటంతో మృతి చెందారన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Ck News Tv
Next Story