![](https://cknewstv.in/wp-content/uploads/2024/02/Screenshot_2024-02-29-12-45-46-630_get.lokal_.localnews-edit.jpg)
ఒక్క నిమిషం ఆలస్యం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసింది.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్ లో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు. పరీక్ష రాయలేకపోయానని మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.