పాల్వంచలో ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24, పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన నాగరాజు నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు ఇటీవల నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, ఇంటికి కరెంటు మీటర్ లేదని, దొంగ కరెంటు వాడుతున్నందుకు కరెంటు కేసు అవుతుందని 68,000/- డిమాండ్ చేశాడు. బుధవారం ఉదయం రంగంలోకి దిగిన ఏసీబీ …

పాల్వంచలో ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

అక్టోబర్ 24,

పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన నాగరాజు నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు ఇటీవల నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, ఇంటికి కరెంటు మీటర్ లేదని, దొంగ కరెంటు వాడుతున్నందుకు కరెంటు కేసు అవుతుందని 68,000/- డిమాండ్ చేశాడు.

బుధవారం ఉదయం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 26, 000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Updated On 23 Oct 2024 3:34 PM IST
cknews1122

cknews1122

Next Story