PoliticalTelanganaYadadri

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 27

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినాడు.

మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button