BhadrachalamPoliticalTelangana

యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన

యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన

యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి(22) ఈ నెల 4న HYD మీర్ పేట పీఎస్ పరిధిలోని ఓ హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందింది.

సరస్వతి, తన గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా అతను నిరాకరించాడు.

దీంతో మనస్తాపం చెంది తమ కూతురు మృతి చెందిందని, ఇందుకు ప్రేమించిన యువకుడే కారణమని ఆరోపిస్తూ మంగళవారం ఆ యువకుడి ఇంటి ఎదుట మృతదేహంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button