నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో వి శ్రీనివాసులుకు శాలువాతో సత్కారం
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06
హుజూర్ నగర్ ఆర్డీవో గా నూతన బాధ్యతలు స్వీకరించిన కె శ్రీనివాస్ ను మఠంపల్లి అంబేడ్కర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో వారిని
మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుప్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పాండు నాయక్ అధికార ప్రతినిధి రవీందర్ నాయక్ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సుదర్శన్ పాల్గొన్నారు.