ఘోర రోడ్డు ప్రమాదం..పల్టీ కొట్టిన డీసీఎం..ఇద్దరు మృతి

By :  Ck News Tv
Update: 2025-02-14 05:52 GMT


ఘోర రోడ్డు ప్రమాదం..పల్టీ కొట్టిన డీసీఎం..ఇద్దరు మృతి

ఖమ్మం కోదాడ నేషనల్ హైవేపై గోకినపల్లి గ్రామంలోని ఓ గ్రానైట్ నుండి గ్రానైట్ రాళ్లను డీసీఎం వాహనం లో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ గ్రామ సమీపంలో హైవేపై డీసీఎం టైర్లు పగలడంతో డీసీఎం పల్టీ కొట్టింది.వాహనంలో ఉన్న గ్రానైట్ కూలీలపై డీసీఎంలో ఉన్న రాళ్ళు మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఖమ్మం కోదాడ నేషనల్ హైవేపై గోకినపల్లి గ్రామంలోని ఓ గ్రానైట్ నుండి గ్రానైట్ రాళ్లను డీసీఎం వాహనం లో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ గ్రామ సమీపంలో హైవేపై డీసీఎం టైర్లు పగలడంతో డీసీఎం పల్టీ కొట్టింది.వాహనంలో ఉన్న గ్రానైట్ కూలీలపై డీసీఎంలో ఉన్న రాళ్ళు మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News