BhadrachalamPoliticalTelangana

ఏసీబీ వలలో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్

ఏసీబీ వలలో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్

పాల్వంచలో ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

అక్టోబర్ 24,

పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన నాగరాజు నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు ఇటీవల నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, ఇంటికి కరెంటు మీటర్ లేదని, దొంగ కరెంటు వాడుతున్నందుకు కరెంటు కేసు అవుతుందని 68,000/- డిమాండ్ చేశాడు.

బుధవారం ఉదయం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 26, 000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button