Manchiryala
Trending

బీజేవైఎం నిర్మల్ జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్

బీజేవైఎం నిర్మల్ జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్

జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్

బీజేవైఎం నిర్మల్ జిల్లా కార్యదర్శిగా

అక్టోబర్ 21 ( సీ కే న్యూస్)

మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన ముడుగు ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రవీణ్ ఇప్పటివరకు బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. బిజెపి పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తించి ఆయనను బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button