
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత
అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించన అధికారులు
చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపిన ఎక్సైజ్ అధికారులు
చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కల్తీ కల్లు విక్రయిస్తున్న కల్లు దుకాణం నడిపించేది శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుడని ఆరోపించిన మాధవరం కృష్ణారావు